1 min read

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Akhila Priya Bodyguard Attacked : ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం చేశారు. దుండగులు నిఖిల్ ను కారుతో గుద్ది, రాడ్డుతో కొట్టారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

1 min read

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

Tadipatri Violence : ఏపీలో పోలింగ్ పూర్తైన తర్వాత హింస చెలరేగింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ మద్దతుదారులు వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడి చేశారు. ఆయన ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేశారు.

1 min read

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

AP Waterfalls : ప్రకృతి రమణీయత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏపీలోని ఈ వాటర్ ఫాల్స్ ను తప్పక చూడాల్సిందే. అరకు సమీపంలోని కటికి జలపాతం, తిరుపతికి సమీపంలోని తలకోన, నెల్లూరులోని పెంచలకోన జలపాతాలు మీకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.

1 min read

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

EAPCET Exam Centres: నంద్యాలలో ఏపీ ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాలను మార్చినట్టు  ఉన్నత విద్యామండలి ప్రకటించింది. విద్యార్ధులు ఇప్పటికే హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకుని ఉంటే  కొత్తగా జారీ చేసిన హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. 

1 min read

Son Killed Mother: అనంతపురంలో దారుణం, వైసీపీకి ఓటేసినందుకు తల్లిని హత్య చేసిన తనయుడు..

Son Killed Mother: అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు కన్నతల్లిని తనయుడు హత్య చేశాడు. 

1 min read

AP EAPCET 2024: రేపే ఏపీ ఈఏపీ సెట్ 2024, ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్‌టియూ-కే, 3.61లక్షల మంది దరఖాస్తు

AP EAPCET 2024: ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ గురువారం  మే 16 నుంచి ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3.61లక్షల మంది  ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేశారు. 

1 min read

ParchurBus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం,టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం

Parchur Bus Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.  చిలకలూరిపేట- పర్చూరు జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ఐదుగురు సంజీవ దహనం అయ్యారు. 

1 min read

P Gannavaram Accident : పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం- కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, నలుగురు దుర్మరణం!

P Gannavaram Accident : కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు.

1 min read

AP High Tension : రణరంగంలా మారిన ఏపీ, తిరుపతిలో విధ్వంసం- పల్నాడు, తాడిపత్రిలో రాళ్లదాడులు

AP High Tension : ఏపీ రణరంగంలా మారుతోంది. తిరుపతి, తాడిపత్రి, పల్నాడు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు రాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థిపై పులివర్తి నానిపై దాడి జరిగింది.

1 min read

APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!

APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.